ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, న్యూస్టుడే: జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజల మూడు దశాబ్దాల కల ఎట్టకేలకు మంగళవారం నెరవేరింది. కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ప్రభు విజయవాడలో నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. దీంతో తొలిసారిగా నంద్యాల నుంచి కడప...
నంద్యాల, న్యూస్టుడే: దశాబ్దాల కృషి అనంతరం రూపుదిద్దుకున్న నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం ప్రారంభంతో రాయలసీమలో పలు రంగాల అభివృద్ధికి మార్గమేర్పడిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల రైల్వేస్టేషన్లో గుంటూరు రైల్వే డివిజన్...
నగరంపాలెం: నంద్యాల-కడప డీఈఎంయు రైలును రైల్వే మంత్రి సురేశ్ప్రభు మంగళవారం విజయవాడ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారని గుంటూరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ...
– నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం
–...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైలుమార్గం ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమను కలుపుతున్నామన్నారు. మంగళవారం డీఆర్ఎమ్ కార్యాలయంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు... నంద్యాల...