రైల్వే జీఎంతో సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీలు
హైదరాబాద్: విజయవాడలోని రైల్వే కల్యాణమండపంలో దక్షిణ మధ్యరైల్వే జీఎం రవీంద్రగుప్తాతో సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బహిష్కరించారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించనప్పుడు సమావేశాలు ఎందుకని ఎంపీలు ప్రశ్నించారు. సమావేశం ప్రారంభమైన అరగంటకే ఎంపీలంతా బయటకు వచ్చారు.
click here