షిరిడీ వెళ్లి వస్తున్న భక్తులను దోపిడి దొంగలు దోచుకున్నారు. నాగర్సోల్-తిరుపతి ఎక్స్ప్రెస్లో తెల్లవారు జామున 4గంటలకు ఈ దోపిడి జరిగినట్లు తెలుస్తోంది. పర్లీ స్టేషన్ సమీపించినపుడు నాలుగు బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు మారణాయుధాలతో బెదిరించి భక్తుల...