ఈనాడు-అమరావతి:బెంగళూరు(యశ్వంత్పూర్)- విశాఖపట్నం మధ్య రెండు నెలల కిందట ప్రవేశపెట్టిన వీక్లీ ఎక్స్ప్రెస్ను రోజువారీ రైలుగా మార్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్ప్రభుకు లేఖ రాశారు. దీనిపై...